హెరిటేజ్ షాపుల్లో కిలో ఉల్లి రూ. 200 : అసెంబ్లీలో జగన్vimala pDecember 9, 2019December 9, 2019 by vimala pDecember 9, 2019December 9, 20190723 ఏపీ అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా సాగుతున్నాయి. దేశంలో కిలో ఉల్లిని కేవలం రూ. 25కే అమ్ముతున్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని ముఖ్యమంత్రి జగన్ సభలో తెలిపారు. Read more