టీమిండియా బౌలర్ నటరాజన్ ను అందరూ ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. తమిళనాడు నుంచి టీమిండియాకు ఎంపికైన యార్కర్ బౌలర్ టి.నటరాజన్ ఆసీస్తో జరిగిన టీ20 సిరీస్లో మూడు మ్యాచ్లాడారు.
భారత దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ మైదానంలో ప్రత్యర్థి ఆటగాళ్లు స్లెడ్జింగ్ చేసినా మౌనంగా ఉండి బ్యాట్తో వారికి సమాధానం చెప్పేవాడు. ఈ విషయాన్ని తాజాగా పాకిస్థాన్