telugu navyamedia

Godavari East Godavari District Boat Jagan

గోదావరిలో బోటు మునకపై వివరాలు తెలుసుకున్న జగన్

vimala p
 ఓ టూరిజం బోటు ప్రమాదవశాత్తు గోదావరిలో మునిగిపోయింది. తూర్పుగోదావరి జిల్లా కచ్చులూరు మందం వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనపై సీఎం జగన్ ఆరా తీశారు.