telugu navyamedia

Four Killed Road Accident Chittoor

చిత్తూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం.. నలుగురు దుర్మరణం

vimala p
చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జిల్లాలోని కెవిపల్లి మండలం మహల్‌ క్రాస్‌రోడ్డు వద్ద కారును ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు.