చిత్తూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం.. నలుగురు దుర్మరణంvimala pDecember 26, 2019 by vimala pDecember 26, 201901094 చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జిల్లాలోని కెవిపల్లి మండలం మహల్ క్రాస్రోడ్డు వద్ద కారును ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. Read more