కేంద్ర నిధులతో పోలవరంను త్వరగా పూర్తి చేయాలి: ఎంపీ టీజీ వెంకటేశ్vimala pSeptember 6, 2019 by vimala pSeptember 6, 20190705 ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలోని నాలుగు ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేయాలని బీజేపీ రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేశ్ సూచించారు. రాజధానికి కావాల్సిన అన్ని హంగులు అమరావతికి ఉన్నాయని చెప్పారు. Read more