telugu navyamedia

AP Secretariat Corona Virus

ఏపీ సెక్రటేరియట్ లో మరోసారి కరోనా కలకలం

vimala p
ఏపీ సచివాలయంపై కరోనా వైరస్ మరోసారి కన్నెర్ర చేసింది. కొత్తగా 14 మంది ఉద్యోగులు మహమ్మారి బారిన పడ్డారు. దీంతో ఏపీ సచివాలయ ఉద్యోగులు ఆందోళనకు గురవుతున్నారు.