స్టేజ్ పై ఉన్నట్టుండి గుక్కపెట్టి ఏడ్చేసిన హీరోయిన్… హఠాత్పరిణామానికి అందరూ షాక్
బాలీవుడ్ హీరోయిన్ దియా మీర్జా ఇటీవల ఆమె జైపూర్లో జరగుతోన్న లిటరేచర్ ఫెస్టివల్లో పాల్గొంది. అక్కడ వాతావరణంలో మార్పుల వల్ల ఎదుర్కొంటోన్న సమస్యలపై ప్రసగిస్తుండగా..ఉన్నట్టుంది కన్నీళ్లు పెట్టుకుంది.

