telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

వైఎస్ఆర్ కాంగ్రెస్ 101 స్థానాల్లో ముందంజ

ycp party

ఆంధ్రప్రదేశ్ కు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ జగన్ నేతృత్వంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దూసుకెళుతోంది. ఈ రోజు ఉదయం ప్రారంభమయిన కౌంటింగ్ ప్రక్రియ శరవేగంగా సాగుతుంది. వైసీపీ ఆధిక్యంలో ముందుకు సాగుతుంది. ఆ పార్టీ తరఫున నిలబడిన అభ్యర్థులు 101 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా, తెలుగుదేశం 23 స్థానాల్లోనూ, జనసేన 2 స్థానాల్లోనూ ఆధిక్యంలో ఉన్నాయి. ఇక లోక్ సభ విషయానికి వస్తే వైసీపీ 8 చోట్ల, టీడీపీ 3 చోట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నాయి.

 

Related posts