వెస్ట్ బెంగాల్ గవర్నర్ జగదీప్ ధంకర్ను విద్యార్థులు అడ్డుకున్నారు. కోల్కతాలోని జాదవ్పూర్ వర్సిటీలో కాన్వకేషన్ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన గవర్నర్ను విద్యార్థులు చుట్టుముట్టారు. నల్లజెండాలతో గవర్నర్ కారుకు అడ్డుగా నిలబడ్డారు. సీఏఏకు వ్యతిరేకంగా విద్యార్థులు ధర్నా చేస్తున్నారు.
సీఏఏకు అనుకూలంగా గవర్నర్ గతంలో మాట్లాడడంతో విద్యార్థులు ఆయన్ను అడ్డుకున్నారు. వర్సిటీ పనితీరు పట్ల గవర్నర్ జగదీప్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆందోళనలను వర్సిటీ అదుపు చేయలేకపోవడం దారుణమన్నారు.
మిషన్ బిల్డ్ పేరిట రాష్ట్రాన్ని అమ్మకానికి పెడుతున్నారు: అనురాధ