1989 బ్యాచ్కు చెందిన ఇండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్కు చెందిన ఎస్.వెంకటేశ్వర్ కేంద్ర సమాచార శాఖ (తెలంగాణ)డైరెక్టర్జనరల్గా పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర సమాచార శాఖ కమిషనర్గా విధులు నిర్వహించిన వెంకటేశ్వర్ డిప్యూటేషన్ అనంతరం హైదరాబాద్ వచ్చారు.
వెంకటేశ్వర్ రిజిస్ర్టార్ ఆఫ్ న్యూస్ పేపర్ ఫర్ఇండియా హైదరాబాద్ కార్యాలయ అదనపు ప్రెస్ రిజిస్ర్టార్గా కూడా వ్యవహరిస్తారు. అంతే కాకుండా సమాచార, ప్రసార మంత్రిత్వశాఖలో నూతనంగా ఏర్పాటు చేసిన రీజినల్ అవుట్రీచ్ బ్యూరోకు అధిపతిగా కూడా ఆయన వ్యవహరిస్తారు.వెంకటేశ్వర్ గతంలో సమాచార ప్రసార మంత్రిత్వశాఖలోని పలు విభాగాల్లో కీలక బాధ్యతలు నిర్వహించారు.
పండగలకు ప్రత్యేక రైళ్లు అంటూ.. బాదేస్తున్నారా..