వంగవీటి రాధాకృష్ణ వైసీపీ నుంచి బయటకొచ్చి టీడీపీలో చేరనున్నారు. టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు సమక్షంలో ఆయన సైకిల్ ఏక్కనున్నారు. టీడీపీకి తోడుగా నిలుస్తానని స్పష్టం చేస్తూ వంగవీటి రాధా లేఖ ద్వారా తెలిపారు.
అనకాపల్లి లేదా నరసరావుపేట పార్లమెంటు నియోజకవర్గాలలో పోటీ చేసేందుకు అవకాశం కల్పిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారని తెలుస్తోంది. అనకాపల్లి కన్నా నరసరావుపేటవైపే ఆయన మొగ్గు చూపుతున్నారని రాధా సన్నిహితులు అంటున్నారు.
డీజీపీ ఠాకూర్ కాన్వాయ్ లో రూ.35 కోట్లు.. సీఎం తరపున పంచటానికే .. : విజయసాయి