ఇండియన్ సివిల్ సర్వీసెస్ 2019కి సంబంధించిన మెయిన్స్ ఫలితాలు మంగళవారం విడుదలయ్యాయి. ఈ మేరకు 829 మంది అభ్యర్థులు ప్రతిష్టాకమైన సివిల్ సర్వీసెస్కు ఎంపిక అయినట్లు యూపీఎస్సీ ప్రకటించింది.
కాగా సివిల్ సర్వీస్ ఫలితాల్లో ప్రదీప్ సింగ్ మొదటి ర్యాంక్, జతిన్ కిషోర్ రెండవ ర్యాంకు సాధించారు. కాగా ఫలితాలను యూపీఎస్సీ వెబ్సైట్లో చూసుకోవచ్చని వెల్లడించింది.
ప్రధాని పర్యటనకు రాకపోవడం దారుణం: పురంధేశ్వరీ