telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ సామాజిక

రేపు .. రాజ్ భవన్ లో .. ఉగాది వేడుకలు.. !

ugadi celebrations in rajbhavan

రాజ్ భవన్ లో రేపు సాయంత్రం ఉగాది వేడుకలు నిర్వహించనున్నారు. ఉగాది వేడుకల్లో గవర్నర్ నరసింహన్ దంపతులు పాల్గొననున్నారు. ఈ సందర్భంగా రాజ్ భవన్ లో పంచాంగ శ్రవణంతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ‘వికారి నామ సంవత్సర ఉగాది వేడుకలు’ జరగనున్నాయి. ఈ నెల 6వ తేదీ ఉదయం 10.30 గంటలకు హైదరాబాద్ లోని రవీంద్ర భారతిలో ఈ వేడుకలు నిర్వహించనున్నారు. తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కె. జోషి పాల్గొననున్నారు.

Related posts