telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు

భారత్ లో వేగంగా పెరుగుతున్న కరోనా కేసులు, మరణాలు

Covid-19

భారత్ లో వేగంగా పెరుగుతున్న కరోనా కేసులు, మరణాలు… గడిచిన 24 గంటల్లో 38,902 కరోనా పాజిటివ్ కేసులు, 543 మంది మృతి

దేశంలో 10,77,618 కేసులు, 26,816 మంది మృతి

దేశవ్యాప్తంగా 3,73,379 యాక్టీవ్ కేసులు, 6,77,423 మంది డిశ్చార్జ్

64 శాతానికి చేరిన కరోనా రికవరీ రేటు

మహారాష్ట్రలో అత్యధికంగా 3,00,937 కేసులు, 11,596 మంది మృతి

తమిళనాడులో 1,65,714 కేసులు, 2403 మంది మృతి

ఢిల్లీలో 1,21,582 కేసులు, 3597 మంది మృతి

కర్ణాటకలో 59,652 కేసులు,1240 మంది మృతి

గుజరాత్ లో 47,390కేసులు, 2122 మంది మృతి

ఉత్తరప్రదేశ్ లో 47,036 కేసులు,1108 మంది మృతి

ఏపీలో 44,609 కేసులు, 586 మంది మృతి

తెలంగాణలో 43,780 కేసులు, 409 మంది మృతి

పశ్చిమ బెంగాల్ లో 40,209 కేసులు, 1076 మంది మృతి

రాజస్థాన్ లో 28,500 కేసులు, 553 మంది మృతి

హర్యానాలో 25,547 కేసులు, 344 మంది మృతి

మధ్యప్రదేశ్ లో 21,763 కేసులు,706 మంది మృతి

బీహార్ లో 22,918 కేసులు, 208 మంది మృతి

– కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ

Related posts