telugu navyamedia
సామాజిక

తిరుమల సమాచారం.. దర్శనానికి సమయం .. 

two days special rules in ttd
ఎన్నికల ఫలితాల గడువు దగ్గరపడేకొద్దీ తిరుమల ఏడుకొండలవాడి దర్శనానికి భక్తుల రద్దీ విపరీతంగా పెరిగిపోతుంది. శ్రీవారి సర్వదర్శనానికి భక్తులు 39 కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారు. వేంకటేశ్వరుడి సర్వదర్శనానికి 18 గంటల సమయం, నిర్దేశిత దర్శన టోకెన్లు పొందిన భక్తులకు 3 గంటల సమయం పడుతుంది. 
శ్రీవారిని నిన్న 79,251 మంది భక్తుల దర్శించుకున్నారు. 38,549 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. స్వామివారి హుండీ ఆదాయం నిన్న రూ. 4.10 కోట్లుగా ఉంది.

Related posts