తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
ఉచిత దర్శనం కోసం 20 కంపార్ట్మెంట్ల లో వేచి ఉన్న భక్తులు.
సర్వదర్శనం భక్తులకు 15 గంటల సమయం పడుతుంది.
రూ. 300 శీఘ్రదర్శనంకు 3-4 గంటల సమయం పడుతుంది.
సర్వ దర్శనమ్ టోకెన్ పొందిన భక్తులకు 4-6 గంటల సమయం పడుతుంది.
నిన్న స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 82,007.
నిన్న స్వామివారికి తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య 39,154.
నిన్న స్వామి వారి హుండీ ఆదాయం: రూ. 3.13 కోట్లు.

