telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

ఒక్క ఛాన్స్ అడిగాడు.. నట్టేట ముంచాడు: లోకేశ్​

Minister Lokesh comments YS Jagan

ఏపీలో త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాట్లా యుద్దం పెరిగింది. . ఈ ఎన్నికల్లో తమ పార్టీకే ‘ఓటు’ వేయాలని ఆయా పార్టీల నేతలు కోరుకుంటున్నారు.

తాజాగా ఈ ఎన్నికల పై టీడీపీ నేత నారా లోకేశ్ ఓ ట్వీట్ చేశారు. ‘నియంతను కట్టడి చేద్దాం.. ఆంధ్రప్రదేశ్ ని కాపాడుకుందాం’ అంటూ లోకేశ్ పోస్ట్ చేశాడు. ‘ఒక్క ఛాన్స్ అడిగాడు.. నట్టేట ముంచాడు.. విధ్వంసం చేశాడు’ అంటూ పరోక్షంగా సీఎం జగన్ పై విమర్శలు చేశారు. ఈ పది అంశాలపై ప్రజలు ఆలోచించిన తర్వాతే ‘ఓటు’ వేయండి అంటూ ఆ జాబితాను పొందుపరిచారు.

Related posts