వైఎస్ వివేకా హత్యకేసులో మరోసారి ఉత్కంఠ కొనసాగుతోంది. వివేకా పీఏ ఇనయతుల్లాను పులివెందులలోని ఆర్ అండ్ బీ గస్ట్ హౌస్లో మంగళవారం రెండు విడతలుగా సీబీఐ అధికారులు
తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనం రేపిన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ కొనసాగుతుంది. ఇందులో భాగంగా ఇప్పటికే పలువురు నిందితుల్ని అరెస్టు
ఏపీ రాజకీయాల్లో మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. . ఇటీవలి కాలంలో వివేకా హత్యకు సంబంధించిన అనుమానితులు, సాక్షులు
*వైఎస్ వివేకా హత్య కేసులో ట్విస్ట్.. *కడప రిమ్స్ పీఎస్లో సీబీఐ ఎఎస్పి రామ్సింగ్పై కేసు *కడప ఎస్పీకి ఫిర్యాదు చేసిన ఉదయ్కుమార్ రెడ్డి.. మాజీ మంత్రి
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసును సీబీఐ దర్యాప్తు చేస్తున్న సంగతి తెలిసిందే. 50 రోజులకు పైగా పలువురు అనుమానితులను ప్రశ్నించారు సీబీఐ అధికారులు. ఈ