4 రాజ్యసభ స్థానాల భర్తీకి వైసీపీ కసరత్తు..విజయసాయిరెడ్డికి మరోసారి అవకాశం
*జూన్ 10న రాజ్యసభ ఖాళీలకు ఎన్నికలు.. *ఏపీ నుంచి 4 రాజ్యసభ స్థానాల భర్తీకి వైసీపీ కసరత్తు.. *పరిశీలనలో విజయసాయిరెడ్డి, ఆర్.కృష్ణయ్య, నిరంజన్ రెడ్డి,బీద మస్తాన్రావు పేర్లు