యూపీ అసెంబ్లీ ఎన్నికల నాల్గవ దశ పోలింగ్ కొనసాగుతుంది. బుధవారం పోలింగ్ జరుగుతున్న 9 జిల్లాల పరిధిలోని 59 స్థానాలకు ఓటింగ్ జరుగుతోంది. మొత్తం 624మంది అభ్యర్థులు
యూపీలో ఉండాలనుకుంటే యోగికే ఓటు వేయాలని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. యోగికి ఓటు వేయకుంటే బుల్డోజర్లు ఎదుర్కొవాల్సి వస్తుందంటూ ఎమ్మెల్యే రాజాసింగ్