ఎమ్మెల్సీ ఎన్నికల ముందు కాంగ్రెసుకు షాక్..కారెక్కనున్న ఇద్దరు ఎమ్మెల్యేలు
తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన నేపథ్యంలో ఇద్దరు కాంగ్రెసు ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ లో చేరనున్నారు. ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, పినపాక శాసనసభ్యుడు రేగా కాంతారావు