ఎస్వీబీసీ చానల్లో ఇక ప్రకటనలు ఉండవు: టీటీడీvimala pJune 26, 2020 by vimala pJune 26, 202001009 శ్రీవారి భక్తులకు టీటీడీ శుభవార్త చెప్పింది. ఎస్వీబీసీ చానల్లో ఇక ప్రకటనలు ఉండవని స్పష్టం చేసింది. తమకు ఆదాయం కంటే భక్తుల మనోభావాలే ముఖ్యమని టీటీడీ పేర్కొంది. Read more