ప్రైవేట్ టీచర్లకు గుడ్ న్యూస్ : ఇవాళ్టి నుంచే రూ.2 వేల సాయం
కరోనా నేపథ్యంలో రాష్ట్రంలోని విద్యాసంస్థలను తాత్కాలికంగా మూసివేయడంతో ఇబ్బందులు ఎదుర్కుంటున్న ప్రైవేట్ టీచర్లను, సిబ్బందిని ఆదుకోవడానికి తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.