telugu navyamedia

today

ఏపీ కరోనా అప్డేట్స్‌

navyamedia
ఆంధ్రప్రదేశ్‌ లో గత 24 గంటల్లో 55,323 మందికి కోవిడ్ పరీక్షలు నిర్వహించగా వారిలో 1,246 మందికి కరోనా నిర్ధారణ అయింది. మొత్తం 1,450 మంది కరోనా

నేడు ఢిల్లీకి సీఎం కేసీఆర్‌..

navyamedia
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్… ఇవాళ మళ్లీ హస్తినకు బయలుదేరనున్నారు. సాయంత్రానికి ఢిల్లీకి చేరుకోనున్న కేసీఆర్… రేపు, ఎల్లుండి అక్కడే గడుపుతారు. ఇవాళ ఉద‌యం ప్రారంభ‌మ‌య్యే అసెంబ్లీ వ‌ర్షాకాల

ఇండియాలో కొత్తగా 31,382 కరోనా కేసులు

navyamedia
దేశంలో 24 గంటల్లో కొత్తగా 31,382 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి. మరో 318 మంది కరోనా బాధితులు ప్రాణాలు కోల్పోయారు.. ఇక, ఇదే సమయలో

ఏపీ కరోనా అప్డేట్

navyamedia
ఏపీలో గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 42,679 శాంపిల్స్‌ పరీక్షించగా.. 839 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది.. ఇక, గుంటూరు, కృష్ణా జిల్లాలో ఇద్దరు చొప్పున, చిత్తూరు,

ఏపీలో కొత్తగా 1,393 కరోనా కేసులు

navyamedia
ఏపీలో గడచిన 24 గంటల్లో 60,350 కొవిడ్ పరీక్షలు నిర్వహించగా 1,393 మందికి పాజిటివ్ అని నిర్ధారణ అయింది. చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 272 కొత్త కేసులు

భారత్‌ సరికొత్త రికార్డు.. సాయంత్రానికి 2కోట్ల టీకాలు పంపిణీ

navyamedia
దేశంలో నేడు కరోనా టీకాల పంపిణీ కార్యక్రమం శరవేగంగా దూసుకెళ్తోంది. శుక్రవారం ఉదయం నుంచి సాయంత్రం 5 గంటల వరకు దేశవ్యాప్తంగా 2కోట్లకు పైగా డోసులను పంపిణీ

నేడు నిర్మల్‌కు అమిత్‌షా

navyamedia
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా శుక్రవారం నిర్మల్‌ రానున్నారు. వెయ్యిమంది అమరవీరులకు ఆయన నివాళులర్పించిన అనంతరం నిర్మల్‌ జిల్లా కేంద్రంలోని ఎల్లపెల్లి దారిలో గల క్రషర్‌ మైదానంలో

ఏపీలో ఈ రోజు కొత్తగా 1,439 కరోనా కేసులు

navyamedia
ఆంధ్రప్రదేశ్‌లో గత 24 గంటల్లో 62,856 మంది శాంపిల్స్ పరీక్షించగా… 1,439 మందికి పాజిటివ్ నిర్ధారణ అయింది. చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 261 కేసులు.. కర్నూలు, విజయనగం

ఏపీలో కొత్తగా 1,361 కరోనా కేసులు

navyamedia
ఆంధ్రప్రదేశ్‌లో గత 24 గంటల్లో 61,363 మంది శాంపిల్స్ పరీక్షించగా… 1,361 మందికి పాజిటివ్ నిర్ధారణ అయింది. నెల్లూరు జిల్లాలో అత్యధికంగా 282 కేసులు నమోదు కాగా,

ఏపీలో రెండో విడత జగనన్న విద్యా దీవెన నిధులు విడుదల

navyamedia
ఏపీ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న ‘జగనన్న విద్యా దీవెన’ రెండో విడత నిధులను నేడు విడుదల చేయబోతోంది. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి ముఖ్యమంత్రి జగన్

తెలంగాణలో కొత్తగా 7,646 కరోనా కేసులు

Vasishta Reddy
తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. రోజు రోజుకు రికార్డు స్థాయిలో కేసులు పెరుగుతూనే ఉన్నాయి. రాష్ట్రంలో కరోనా కేసులు 4 లక్షలు దాటేశాయి. తెలంగాణ వైద్య

సుప్రీం పీఠంపై తెలుగు బిడ్డ.. సీజేఐగా నేడే జస్టిస్‌ ఎన్‌వీ రమణ ప్రమాణం

Vasishta Reddy
జస్టిస్ రమణ ను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియామకం చేస్తూ రాష్ట్రపతి రామ్‌ నాథ్‌కోవింద్‌ కీలక ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. దీంతో 48వ సుప్రీంకోర్టు