కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి కృష్ణా నది యాజమాన్య బోర్డు చైర్మన్ పరమేశంను కలిశారు. నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల పథకంపై వినతిపత్రం ఆయనకు రేవంత్ వినతిపత్రం అందజేశారు. హైదరాబాదులోని
ప్రస్తుత పోటీ ప్రపంచంలో తెలుగు కంటే ఇంగ్లీషు అవసరమే ఎక్కువ ఉందని సినీ విమర్శకుడు కత్తి మహేశ్ అన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగాల్లో తొలి ప్రాధాన్యం ఇంగ్లీషుకే
కేంద్రమంత్రి నితిన్ గడ్కరీతో తెలంగాణ కాంగ్రెస్ ఎంపీ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి సమావేశమయ్యారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణలో జాతీయ రహదారుల విస్తరణపై గడ్కరీతో చర్చించామన్నారు.
ఎన్నికల నేపథ్యంలో దేశవ్యాప్తంగా తనిఖీలు ముమ్మరం చేస్తున్నారు అధికారులు. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలోని సైబరాబాద్ లో 21 చెక్ పోస్టులు ఏర్పాటు చేసినట్లు పోలీస్ కమిషనర్ సజ్జనార్
అధిక బరువుతో బాధపడేవారేకాదు, సరైన పోషక విలువలు అందక తక్కువ బరువుతో సన్నగా ఉన్నందుకు బాధపడేవారు కూడా ఉన్నారు అంటే అతిశయోక్తి కాదు. శరీర బరువు పెంచుకోవడానికి
మార్కెట్ లో బంగారం ధరలు స్వల్ప మార్పులకు లోనవుతున్నాయి. పెద్దగా ధర పెరగటంగాని, అతిగా తగ్గటంగాని చోటుచేసుకోవడంలేదు. పండగ, ఇతరత్రా భారతీయ మార్కెట్ డిమాండ్ ల సమయంలో
మరోసారి ఉగ్రదాడి ప్రపంచాన్ని భయబ్రాంతులకు గురిచేసింది. కేవలం టూరిస్టులే లక్ష్యంగా జరిగిన ఈ దాడితో ఉగ్రమూకల లక్ష్యం తెలుస్తుంది. తాజాగా జరిగిన ఘటనలో, కెన్యా రాజధాని నైరోబిలో