telugu navyamedia

son Ashish Mishra on Saturday appeared before the police

లఖింపుర్ హింస కేసులో పోలీసుల ముందుకు కేంద్ర‌మంత్రి కుమారుడు..

navyamedia
ఉత్తరప్రదేశ్‌లోని లఖింపుర్‌ ఖేరిలో జరిగిన హింసాత్మక ఘటనకు ప్రధాన కారకుడిగా భావిస్తున్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్‌ మిశ్రా కుమారుడు ఆశిష్‌ మిశ్రా ఎట్టకేలకు బయటకొచ్చారు.