ప్రముఖ దర్శకుడు కృష్ణవంశీ తాజాగా “రంగమార్తాండ” అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. మరాఠీ సినిమా ‘నటసామ్రాట్’కు రీమేక్గా రూపొందుతున్న ఈ చిత్రం తాజాగా సెట్స్ పైకి
క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న చిత్రం ‘పుష్ప’. ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన రష్మికం మందన్న కథానాయికగా నటిస్తోంది.