కరోనా టీకా ఉత్పత్తిని పెంచడానికి కట్టుబడి ఉన్నామని ప్రకటించింది సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా. గత ఏడాది కాలంగా భారత ప్రభుత్వంతో కలిసి పని చేస్తున్నాము.. వారి మద్దతుకు
కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. తాము సరఫరా చేస్తున్న టీకా ధరలను తగ్గిస్తున్నట్లు ప్రకటించింది సీరం ఇన్స్టిట్యూట్.