రోడ్డు ప్రమాదంలో గాయపడిన మెగా హీరో సాయిధరమ్ తేజ్ క్రమంగా కోలుకుంటున్నారని అపోలో ఆస్పత్రి వైద్యులు తెలిపారు. ఈ మేరకు సోమవారం మధ్యాహ్నం హెల్త్ బులిటెన్ను విడుదల
అభిమానులెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని , నిపుణులైన వైద్యుల పర్యవేక్షణలో సాయిధరమ్తేజ్ కోలుకుంటున్నారని మెగాస్టార్ చిరంజీవి తెలిపారు.. రెండు రోజుల్లో సాయిధరమ్ తేజ్ తిరిగి వస్తాడని