ఇటీవల శబరిమల స్వామిని దర్శించుకున్న ఇద్దరు మహిళలు అజ్ఞాతం వీడారు. వారికి భద్రతా కల్పించాలని కోర్టును వేడుకున్నారు. దీనికి స్పందించిన న్యాయస్థానం, ఆ ఇద్దరు మహిళలకు 24
మరోసారి శబరిమలలో మహిళల హడావుడి చోటుచేసుకుంది. దీనికి కారణం, మరో ఇద్దరు మహిళలు అయ్యప్ప స్వామిని దర్శించుకునేందుకు శబరిమలకు వచ్చిన వేళ, మళ్లీ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు
కేరళలో మరో సమస్య తలెత్తింది. నిన్నటిదాకా శబరిమల అయ్యప్ప స్వామి దర్శనం కోసం మహిళలు పోటీ పడుతుండేవారు, అయితే ప్రస్తుతం కోర్టు దానికి అనుమతి ఇచ్చింది కాబట్టి,
శబరిమలలో అధికారులు చాకచక్యంగా వ్యవహరించి ఇద్దరు మహిళలకు స్వామి దర్శనాన్ని చేయించిన విషయం తెలిసిందే. దీనిపై భక్తులు తీవ్రంగా విమర్శలు చేస్తున్నారు. ఇటువంటి ఘటన జరగటంతో ఆలయం
నేటి ఉదయం అధికారులు చడీచప్పుడు లేకుండా ఇద్దరు మహిళలను శబరిమల అయ్యప్ప దర్శనం చేయించిన విషయం తెలిసిందే. దీనితో ఆగ్రహించిన ఆలయ ప్రధాన అర్చకులు, సంప్రోక్షణ చేయాల్సిందిగా
శబరిమల అయ్యప్ప దర్శనం ఏ వయసువారైనా చేయవచ్చు అని కోర్టు తీర్పు ఇచ్చిందని, అప్పటి నుండి మహిళలు స్వామి దర్శనానికి ప్రయత్నిస్తున్నారు. అయితే భక్తుల నిరసనలతో ఇప్పటి
దేశంలో చాలా విషయాలు జరుగుతున్నప్పటికీ, అందులో కొన్నిటికి మాత్రమే ప్రధాని నరేంద్రమోడీ స్పందిస్తుంటారు. దేశం మొత్తం చర్చిస్తున్న ట్రిపుల్ తలాక్, శబరిమల పై ప్రధాని మాత్రం ఇప్పటి