హైకోర్టు తీర్పుకు విరుద్దంగా ఏపీ మంత్రుల వ్యాఖ్యలు..రైతుల పాదయాత్రకు రక్షణ కల్పించండి
అమరావతి రైతుల పాదయాత్రకు భద్రత కల్పించాలని ఎంపీ రఘురామకృష్ణరాజు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు లేఖ రాశారు. హైకోర్టు తీర్పును రాష్ట్ర ప్రభుత్వం కావాలనే ఉల్లంఘిస్తోందని