ఆమ్ ఆద్మీ పార్టీ నేత రాఘవ్ చడ్డా మాట్లాడుతూ… ఢిల్లీ జల్దల్ బోర్డు ఆఫీసులో బీజేపీ వారు విధ్వంసం చేశారని అన్నారు. అంతేకాకుండా ఆఫీసు సిబ్బందిని బెదిరించారని
దేశ రాజధాని ఢిల్లీ సీఎం అయిన అరవింద్ కేజ్రీవాల్ ఇటీవల ఓ ఎలక్ట్రిసిటీ మోడల్ను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. అయితే దానిపై గోవా ఎలక్ట్రిసిటీ మంత్రి నీలేష్