రాష్ట్రపతి కోవింద్కు ప్రధాని మోడీ ప్రత్యేక విందు .. సీఎం కేసీఆర్కు అందని ఆహ్వానం..
రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్కు గౌరవార్థంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రత్యేకంగా విందు ఏర్పాటు చేశారు. ఈనెల 24వ తేదీతో (ఆదివారం) పదవీ విరమణ చేయబోతున్నారు. ఈ సందర్భంగా