పసుపు-కుంకుమకు ఉన్న పవిత్రతను సీఎం చంద్రబాబు తుడిచేస్తున్నారని వైసీపీ ఎమ్మెల్యే రోజా ఆరోపించారు. ఎన్నికల సమయం దగ్గర పడుతున్న తరుణంలో ఓటర్లను కొనేందుకు చంద్రబాబు కొత్త అవతారమెత్తాడనే
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆడపడచుల కోసం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పసుపు-కుంకుమ పంపిణీ నేటి నుంచి ప్రారంభం కానుంది. ప్రభుత్వ ఆదేశాల మేరకు మూడు రోజుల పాటు పెన్షన్లు, డ్వాక్రా,