పాకిస్థాన్ లో ఘోర రైలు ప్రమాదం…16 మంది దుర్మరణంvimala pJuly 11, 2019 by vimala pJuly 11, 20190574 పాకిస్థాన్ లో గురువారం ఘోర రైలు ప్రమాదం సంభవించింది. ఓ గూడ్సును అక్బర్ ఎక్స్ ప్రెస్ ఢీకొన్న ప్రమాదంలో 16 మంది ప్రయాణీకులు అక్కడికక్కడే మృతి చెందారు. Read more