భారత్లో కరోనా కేసులు భారీ సంఖ్యలో తగ్గుముఖం పడతున్నాయి. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 44,877 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. కరొనా మహమ్మారితో 684
చిత్తూరుజిల్లాలో ఒమిక్రాన్ ప్రకంపనలు సృష్టించింది. చిత్తూరు జిల్లా తిరుపతిలో తొలి కేసు నమోదైనట్లు ఒమిక్రాన్ కేసు నమోదైనట్లు సమాచారం. యూకేనుంచి వచ్చిన వ్యక్తికి కోవిడ్ పాజిటివ్ వచ్చింది.
తెలుగు రాష్ట్రాలను ఒమిక్రాన్ వణికిస్తోంది. నిన్నమొన్నటిదాకా పొరుగు రాష్ట్రాల్లో ఆనవాళ్లతో హడలెత్తించిన ఒమిక్రాన్… తాజాగా తెలుగు రాష్ట్రాలను దడపుట్టిస్తోంది. లండన్ నుంచి ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లా చేరుకున్న
భయపడిందే జరిగింది.. ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న ఒమిక్రాన్ వైరస్ భారత్లోకి ఎంట్రీ ఇచ్చింది. కర్ణాటకలోని రెండు ఒమిక్రాన్ కేసులు నమోదు అయినట్లు తెలుస్తోంది. దక్షిణాఫ్రికా నుంచి బెంగళూరుకు వచ్చిన