జూన్ 18-22 మధ్య సౌథాంప్టన్ వేదికగా భారత్, న్యూజిలాండ్ మధ్య ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్ జరగనుంది. ఈ ప్రతిష్టాత్మక మ్యాచ్లో సత్తా చాటడానికి భారత
ప్రస్తుతం భారత రిజర్వ్ బెంచ్ పటిష్టంగా ఉందని సీనియర్ పేసర్ షమీ తెలిపాడు. ఆస్ట్రేలియాలో చరిత్రాత్మక టెస్టు సిరీస్ విజయంలో జూనియర్ బౌలర్ల ప్రదర్శనే నిదర్శనమని తెలిపాడు.