కాళేశ్వరాన్ని చూస్తే విపక్షాలకు కడుపుమంట: మంత్రి కొప్పుల ఈశ్వర్
టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టును చూస్తే విపక్షాలకు కడుపుమంటగా ఉందని తెలంగాణ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. టీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో మీడియాతో ఆయన మాట్లాడుతూ