telugu navyamedia

Mangalagiri Police Station

లోకేష్ స‌హా టీడీపీ నేతలపై హత్యాయత్నం కేసు నమోదు..

navyamedia
ఆంధ్ర‌ప‌దేశ్‌ రాష్ట్రంలోని పొలిటికల్ వార్ న‌డుస్తోంది. మంగళవారం వివిధ ప్రాంతాల్లో టీడీపీ కార్యాలయాలపై వైసీపీ శ్రేణులు దాడి చేసిన నేపథ్యంలో.. ఇవాళ రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చింది తెలుగుదేశం