ఆదిలాబాద్ మంచిర్యాల జిల్లాలోని విషాదం చోటుచేసుకుంది. తనకు ఆడపిల్ల పుడుతుందనే భయంతో ప్రాణం తీసుకుంది గర్భిణి. తొలి కాన్పులో ఆడపిల్ల పుట్టిందని, మళ్లీ ఆడపిల్లే పుడుతుందేమో అనుమానంతో..
ఈ మధ్య కాలంలో ప్రేమికుల సూసైడ్ ఫ్యాషన్ అయిపోయింది. ప్రేమించానని వెంటపడటం.. కలకాలం చూసుకుంటానని నమ్మించడం.. జీవితాంతం తోడుంటానని చెప్పి పెళ్లి చేసుకోన్న కానీ కొన్ని రోజులకే