ఉత్తరప్రదేశ్లోని లఖింపూర్ ఖేరీ కేసులో నిందితుడిగా ఉన్న కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రా స్థానిక కోర్టులో లొంగిపోయాడు.. సుప్రీం కోర్టు ఆదేశాల నేపథ్యంలో
ఉత్తరప్రదేశ్లోని లఖింపుర్ ఖేరిలో జరిగిన హింసాత్మక ఘటనకు ప్రధాన కారకుడిగా భావిస్తున్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రా ఎట్టకేలకు బయటకొచ్చారు.