తెలంగాణలో ముందస్తు ఎన్నికలు రావని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. నిర్ణీత షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయని ఆయన చెప్పారు. మంత్రి కేటీఆర్
తెలుగు రాష్ట్రాల్లో వారం రోజులుగా ఆగకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా దక్షిణ మధ్య రైల్వే శాఖ అప్రమత్తమైంది. ఎంఎంటీఎస్ రైళ్లతో పాటు ఇతర రైళ్లను కాన్సిల్
మహిళ కిడ్నాప్, అత్యాచారం కేసులో అరెస్ట్ అయిన మారేడ్పల్లి సీఐ నాగేశ్వరరావు నుంచి పోలీసులు కీలక ఆధారాలు సేకరించారు. నాగేశ్వరరావు రిమాండ్ రిపోర్టులో విస్తుపోయే నిజాలువెలుగు చూశాయి
కేసీఆర్ బలం, బలహీనతలు అన్ని తనకు తెలుసని, సీఎం కేసీఆర్ను బొందపెట్టేది తానేనంటూ తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సంచలన వాఖ్యలు చేశారు. సోమవారం నాడు
*మోదీపై నిప్పులు చెరిగిన ముఖ్యమంత్రి కేసీఆర్ *మోదీని గద్దె దించి.. కుంభకోణాలపై విచారణ *షిండేలను ఉత్పత్తి చేయడమే మీ పనా.? *కేంద్రంలో టీఆర్ఎస్ తరహా ప్రభుత్వాన్ని తెస్తాం
విపక్షాలకు తెలంగాణ సీఎం కేసీఆర్ సవాల్ విసిరారు. ముందస్తు ఎన్నికలకు తాను సిద్ధం అంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. ప్రగతి భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో
మహరాష్ట్ర లో జరిగినట్లే తెలంగాణలో జరుగుతుందని కమలం నాయకులు చేసిన వ్యాఖ్యలకు తెలంగాణ సీఎం కేసీఆర్ ఆదివారం ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. సమర్ధవంతమైన, సంక్షేమ పాలన అందిస్తున్న
మోడీ చెప్పినట్లే డబుల్ ఇంజిన్ సర్కార్ రావాల్సిందేనని సీఎం కేసీఆర్ అన్నారు. ఆదివారం మీడియాతో మాట్లాడిన సీఎం కేసీఆర్ కేంద్రప్రభుత్వంపై మండిపడ్డారు. తెలంగాణ సర్కారు ఇంజిన్ స్పీడ్గా
లోటస్పాండ్లో వైఎస్సార్ తెలంగాణ పార్టీ మొదటి ఆవిర్భావోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. పార్టీ కార్యాలయంలో షర్మిల జెండా ఎగురవేసి…. వైస్సార్కు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆమె
*డబుల్ ఇంజిన్ సర్కార్ తోనే తెలంగాణ అభివృద్ధి.. *తెలంగాణలో డబుల్ ఇంజిన్ సర్కార్ ఏర్పడితే మరింత అభివృద్ధి వేగవంతం.. *తెలంగాణలో మెగా టెక్స్టైల్ పార్కు నిర్మిస్తాం. *సబ్కా
ఒక వ్యక్తి చెబుతుంటే 135 కోట్లమంది వినాలా?.. ఇదేనా ప్రజాస్వామ్యం అని విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్సిన్హా తెలిపారు. హైదరాబాద్లోని జలవిహార్లో ఏర్పాటు చేసిన సభలో పాల్గొన్న
రాష్ట్రపతి ఎన్నికల్లో అభ్యర్థులను బేరీజు వేసుకుని నిర్ణయం తీసుకుని ఓటు వేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ప్రతిపక్షాల ఉమ్మడి రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హాను సాదరంగా స్వాగతించిన