యడియూరప్ప ప్రభుత్వం ఇవాళ మంత్రివర్గ విస్తరణ చేపట్టింది. కేబినెట్లో చోటు కల్పించకపోవడంతో అసమ్మతిగా ఉన్న ఎమ్మెల్యేలను బుజ్జగించేందుకు ఈ విస్తరణ చేపట్టారు. ఇందులో ఏడుగురు కొత్త వారికి
కేంద్ర మంత్రి శ్రీపాద్ నాయక్కు ఇవాళ ప్రమాదానికి గురయ్యారు. అతడు, అతడి భార్య కలిసి వెళుతున్న కారుకి యాక్సిడెంట్ అయింది. ఈ ఘటన ఉత్తర కన్నడ డిస్ట్రిక్ట్లోని
కర్నాటక ప్రభుత్వం గోవధ నిషేధ ఆర్డినెన్సును తీసుకువచ్చింది. గోవధ నిషేధ చట్టం తీసుకురావడానికి కర్నాటక ప్రభుత్వం ప్రయత్నించగా కౌన్సిల్ లో ఆ బిల్లు వీగిపోయింది. దాంతో చట్టం
కాంగ్రెస్ పార్టీపై జేడీఎస్ అధినేత, మాజీ ప్రధాని దేవెగౌడ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ జేడీఎస్ను కూల్చేందుకు ప్రయత్నిస్తోందని ఆయన ఆరోపణలు చేశారు. మాజీ సీఎం
కర్ణాటక కోలార్ జిల్లాలోని విస్ట్రాన్ ఐఫోన్ మాన్యుఫాక్చరింగ్ ప్లాంట్పై శనివారం(డిసెంబర్ 12) జరిగిన దాడిలో రూ.440కోట్లు ఆస్తి నష్టం జరిగినట్లు ఆ కంపెనీ యాజమాన్యం వెల్లడించింది. వేల
కర్ణాటకలో కళాశాలు పునప్రారంభమయ్యాయి. కరోనా వ్యాప్తి నేపధ్యంలో ప్రభుత్వం పాఠశాలలు,కళాశాలను ముసివేస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే కేంద్ర ప్రభుత్వం ఆన్ లాక్ లో భాగంగా ఇచ్చిన మార్గదర్శకాలకు
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ ప్రజల జీవితాలను తారుమారు చేసింది. ప్రజల జీవితాలపై కోలుకోలేని దెబ్బ కొట్టింది. అన్ని రంగాలపైన కరోనా ప్రభావం పడింది. ముఖ్యంగా ప్రైవేట్
కర్ణాటకలో అధికారంలో ఉన్న బీఎస్. యడియూరప్ప ప్రభుత్వానికి అగ్నిపరీక్షగా మారిన రెండు అసెంబ్లీ ఉప ఎన్నికల్లో బీజేపీ భారీ మెజారిటీతో విజయం సాధించింది. బీజేపీ దూకుడుకు కాంగ్రెస్
దేశంలో కరోనా కేసులు, చలి తీవ్రత పెరిగిపోతుండటంతో తోడు ఢిల్లీ, రాజస్తాన్, కర్ణాటక, ఒడిశా రాష్ట్రాలు దీపావళి టపాసులపై ఆంక్షలు విధించాయి. కానీ తాజాగా దీపావళి పటాకుల
బెంగళూరులో వరదలతో బాధపడుతున్న ప్రతి కుటుంబానికి 25 వేల రూపాయల పరిహారాన్ని ముఖ్యమంత్రి బిఎస్ యెడియరప్ప శనివారం ప్రకటించారు. వర్షంలో దెబ్బతిన్న స్థలాన్ని పరిశీలించి చెప్పారు మరియు
అవినీతి ఆరోపణల కేసులో కాంగ్రెస్ నేత డీకే శివకుమార్ ఇళ్లు, కార్యాలయాలపై సీబీఐ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఆయన సోదరుడు డీకే సురేష్ ఇంట్లో కూడా తనిఖీలు
ఓ ప్రధానమంతికి ఉండాల్సిన లక్షణాలు మోదీలో లేవని కాంగ్రెస్ నేత, సినీ నటి విజయశాంతి అన్నారు. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో కర్ణాటకలోని ముదోళ్లో కాంగ్రెస్ తరఫున విజయశాంతి