‘మనం సైతం’ వ్యవస్థాపకులు కాదంబరి కిరణ్ కుమార్తె సత్య శ్రీకృతి, ఈశ్వర్ వివాహ వేడుక ఘనంగా జరిగింది. హైదరాబాద్ శంషాబాద్ లోని అమ్మపల్లి శ్రీ సీతారామచంద్ర స్వామి
‘మా’ అధ్యక్ష ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి. ఇప్పటికే ‘మా’ అధ్యక్ష బరిలో ఐదుగురు సెలబ్రిటీలు ఉన్నారు. ఈ నేపథ్యంలో ‘మా’ అధ్యక్షుడిగా తాను పోటీ చేస్తున్నట్టు ప్రకటించారు