‘జాతి రత్నాలు’ సినిమా పెద్ద విజయాన్నే సాధించింది.ఈ మధ్యకాలంలో ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్న చిత్రాల్లో జాతి రత్నాలు సినిమా ముందు వరుసలో ఉంటుందనడంలో ఎలాంటి ఆశ్చర్యం లేదు.
ఈ శివరాత్రి కానుకగా విడుదలైన మూడు తెలుగు సినిమాలలో విజయం సాధించిన సినిమా జాతి రత్నాలు. ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ సినిమాతో తెలుగు ప్రేక్షకుల దృష్టిలో
తెలుగు సినీ పరిశ్రమలో యంగ్ హీరోగా ఎదుగుతున్న నటుడు నవీన్ పోలిసెట్టి. షార్ట్ ఫిల్మ్స్, యూట్యూబ్ వీడియోలతో తన టాలెంట్ చూపించుకున్నాడు. తెలుగులో సాయి శ్రీనివాస ఆత్రేయ
ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ సినిమాతో డెటెక్టివ్గా కనిపించి అందరిని ఆకట్టుకున్నాడు హీరో నవీన్ పోలిసెట్టి. ప్రస్తుతం అనుదీప్ కేవీ దర్శకత్వంలో జాతిరత్నాలు అనే సినిమాలో నటిస్తున్నాడు.