న్యూజిలాండ్ జట్టుతో జరిగిన టెస్టు క్రికెట్ మ్యాచుల్లో అత్యుత్తమ ప్రదర్శనచేసిని టీమిండియా టెస్టు ర్యాంకులో అగ్రస్థానం కైవసం చేసుకుంది. 124 రేటింగ్ తో 3465 పాయింట్లతో ప్రథమ
టీమిండియా రెండో టెస్టుమ్యాచ్ లో ఘన విజయం సాధించింది. ముంబై వాంఖడే స్టేడియం వేదికగా జరిగిన రెండో టెస్టు మ్యాచులో కోహ్లీసేన అన్ని విభాగాల్లోనూ అత్యుత్తమ ప్రదర్శనతో