హిమాచల్ ప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కిన్నౌర్ జిల్లోని రెఖాంగ్ పీయో – సిమ్లా జాతీయ రహదారిపై బుధవారం మధ్యాహ్నం భారీగా కొండచరియలు విరిగిపడ్డాయి.
కుప్పలు తెప్పలుగా పాఠశాలలు పెరిగిపోవటం, దానితో నిర్వహణలో ఖర్చుకు కక్కుర్తిపడి, పిల్లలను తీసుకువెళ్లే బస్సులను సైతం అరకొర నిర్వహణతో నెట్టుకొస్తూ.. ఘోరమైన ప్రమాదాలకు కారణం అవుతున్నారు. ఇన్ని