కశ్మీర్లో రెచ్చిపోయిన ఉగ్రవాదులు.. గ్రేనేడ్ దాడిలో 10 మందికి గాయాలు
కశ్మీర్లో ఆర్టికల్ 370ని రద్దు చేసిన తర్వాత భద్రతా దళాలపై ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. అనంత్నాగ్లోని డిప్యూటీ కమిషనర్స్ ఆఫీసు ముందు ఉగ్రవాదులు గ్రేనేడ్ దాడికి పాల్పడ్డారు.ఈ