కేసీఆర్ ప్రభుత్వంపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. గౌరవెల్లి ప్రాజెక్టులో నీళ్లు కాకుండా భూ నిర్వాసితుల రక్తం పారేలా చేశారని, హామీలపై నిలదీస్తే
*తెలంగాణలో గౌరవెల్లి ప్రాజెక్ట్ భూ నిర్వాసితులపై పోలీసులు లాఠీఛార్జ్.. *పరిహారం కోసం ధర్నా చేపట్టిన నిర్వాసితులు.. *నిర్వాసితులకి పోటీగా టీఆర్ ఎస్ శ్రేణులు ధర్నా *హుస్నాబాద్లో ఎమ్మెల్యే