ఉత్తర ప్రదేశ్లో దారుణం : భవనం కూలి 21 మంది మృతి….Vasishta ReddyJanuary 3, 2021 by Vasishta ReddyJanuary 3, 20210446 ఉత్తర ప్రదేశ్ లోని ఘజియాబాద్లో మరో దారుణం చోటు చేసుకుంది. మురాద్నగర్లో శ్మాశాన వాటిక ఘాట్ కాంప్లెక్స్ కుప్పకూలింది. ఈ ఘటనలో 21 మంది ప్రాణాలు కోల్పోయారు. Read more